


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు???
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా...

FAKE NEWS - రేపటి నుండి రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం 3వ వేవ్ కోసం పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలు క్రింద పేర్కొనబడ్డాయి: 1) సినిమా థియేటర్లు, హోటళ్లు,...

నేటి నుంచి కఠినంగా నిబంధనలు అమలు
కడప, పోలీస్ శాఖ శుక్రవారం నుంచి కఠిన నిబంధనలు అమలు చేయబోతోంది ఈమేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మాస్కులు ధరించని వారిపై కేసులు...

నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
3 వారాల వరకు నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల్లో ఓటర్లు మళ్లీ...

పీఆర్సీ పై నేడు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం
అమరావతి సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల భేటీకి ఖరారైన సమయం. నేటి మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం జగన్ సమావేశం. 16 సంఘాల...

ఏపీ లో సిమెంట్ బస్తాపై రూ.20 నుంచి రూ.30 పెంపు
అమరావతి ఏపీలో నిర్మాణ రంగంపై పడిన మరో బాదుడు, సిమెంట్ ధరలు పెంపు చేస్తూ ఫ్యాక్టరీలు నిర్ణయం, బస్తాపై రూ.20 నుంచి రూ.30 పెంపు, అన్ని...













