top of page

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న 68 మంది వాలంటీర్లకు "షోకాజ్" నోటీసులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 8, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మేజర్ గ్రామపంచాయితీలో గల నాలుగు గ్రామ సచివాలయాల్లో పనిచేసే 110మంది వాలంటీర్లలో, 68మంది వాలంటీర్లు విధులను సక్రమంగా నిర్వహించక పోవటం,అదికారులు నిర్వహించే సమావేశాలకు రావటం లేదనే కారణంతో షోకాజ్ నోటీస్ లు జారీచేసిన, యర్రగొండపాలెం పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి. షోకాజ్ నోటీసులకు స్పందిచకపోతే ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకొంటామని పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page