
రాధా రెక్కీ వ్యాఖ్యలపై మంత్రి సీరియస్
తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ చేసిన రెక్కీ వ్యాఖ్యలతో రాజాకీయ పెనుదుమారానికి దారి తీసింది ఈరోజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా...

సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండను : చిరు
సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉండను : చిరు ◆ చిరంజీవి సినీ పరిశ్రమ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు . ◆ తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని...

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
అమరావతి నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పత్తిపాడు లో ఎంపిడివో కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్.. పింఛన్ దారులకు...

రాధా రెక్కీ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్
విజయవాడ రాధా రెక్కీ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన ప్రెస్ మీట్ పెన్నూరి శ్రీకాంత్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి వంగవీటి రాధా...

వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.1570కోట్లు విడుదల
వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.1570కోట్లు విడుదల: మంత్రి పెద్దిరెడ్డి జనవరి నెలలో పింఛను కానుకగా రూ.2500 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు...

యువతరం చేతికి గ్రామ నాయకత్వం
పంచాయతీల్లో రెండున్నరేళ్ల తర్వాత పట్టాలెక్కిన పాలన కొత్తగా లక్షన్నర మందికి పైగా నాయకత్వ బాధ్యతల్లోకి. రెండున్నరేళ్ల తర్వాత గ్రామాల్లో...

ఆరు మండలాల పరిధిలో జనసేన మండల అధ్యక్షుల ఏర్పాటు
వర్గం నుంచి ఆరు మండలాల పరిధిలో జనసేన మండల అధ్యక్షులను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఐదు మండలాల అధ్యక్షులు ఇంఛార్జి శ్రీ బెల్లంకొండ...

జనవరి 7 నుంచి టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్
రాష్ట్రంలో పట్టణ ప్రాంత నిరుపేదలు, మధ్య తరగతి వారికోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జనవరి నుంచి ప్రక్రియ...

ఇక నుండి మండలానికి ఇద్దరు వైస్ ఎంపీపీలు
మండలానికి ఇద్దరు వైస్ ఎంపీపీ లను నియమించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31 తేదీన నోటిఫికేషన్ విడుదల...

పథకాలు అందని అర్హులకు నేడు నగదు జమ
అమరావతి : పథకాలు అందని అర్హులకు నేడు నగదు జమ.. మరో 9,30,809 మందికి రూ.703 కోట్లు.. వివిధ పథకాలకు అర్హత ఉండి మిగిలిపోయిన వారికి సాయం.....









