top of page

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 25, 2021
  • 1 min read

ఢిల్లీ


జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం


మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది


ఒమిక్రాన్ వస్తోందని ఎవరూ భయాందోళనకు గురికావొద్దు


ఇవాళ దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల పడకలు ఉన్నాయి


చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి


ఇవాళ దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరత లేదు


ఒమిక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు


అనేక రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది


వైద్య సిబ్బంది కఠోరశ్రమ వల్లే వందశాతం వ్యాక్సినేషన్ సాధ్యమైంది


11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోంది


అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ లో మన దేశం ముందుంది


కరోనా భయం ఇంకా పూర్తిగా పోలేదని గుర్తించాలి


దేశంలో 141 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు పూర్తయ్యాయి


90 శాతం వయోజనులకు కోవిడ్ టీకా మొదటి డోసు పంపిణీ పూర్తి


15 నుంచి 18 ఏళ్లు ఉన్నవారికి జవనరి 3 నుంచి టీకా పంపిణీ చేస్తాం


దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఫ్రంట్ లైన్ వర్కర్లు శ్రమిస్తున్నారు


ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ ఇస్తాం


జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు టీకా ఇస్తాం


60 ఏళ్లు పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోసు

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page