వంగవీటి రాధాను కలిసిన వల్లభనేని వంశీ
- EDITOR

- Dec 26, 2021
- 1 min read
విజయవాడ
వంగవీటి రాధాను కలిసిన వల్లభనేని వంశీ, రాధా కార్యాలయం లో ఇద్దరూ భేటీ, అనంతరం రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన రాధా, వంశీ, రంగా వర్ధంతి సభలో పాల్గొన్న వంశీ, ఇద్దరు నేతల కలయిక పై రాజకీయ వర్గాలలో చర్చ


Comments