స్పృహ తప్పి పడిపోయిన విఆర్ఏల సంఘం అధ్యక్షుడు
- VOICE OF HERALD

- Feb 11, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో స్పృహ తప్పి పడిపోయిన విఆర్ఏల సంఘం అధ్యక్షుడు. రూ.21 వేలు జీతం పెంచాలని నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విఆర్ఏలు, వయసు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లెక్క చేయని సంఘ అధ్యక్షుడు రామమూర్తి. 108లో హాస్పిటల్ కు తరలించిన సంఘం సభ్యులు, ఇంత జరుగుతున్నా రెవెన్యూ ఉద్యోగులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన విఆర్ఏలు.



Comments