స్వేచ్ఛ భారత్ పర్య వీక్షణ భాగంగా డస్ట్ బిన్స్ పంపిణీ
- VOICE OF HERALD

- Apr 13, 2022
- 1 min read
విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం శ్రీహరిపురం

విశాఖపట్నం జిల్లా పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం గొల్లపాలెం లో 58 వ వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్, టౌన్ ప్లానింగ్ చైర్మన్ గులిగిందాల లావణ్య 58వ వార్డు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గులిగిందాల కృష్ణ చేతుల మీదుగా స్వేచ్ఛ భారత్ పర్య వీక్షణ భాగంగా చెత్త వేసుకొనే డస్ట్ బిన్స్ పంపిణీ చేసారు ఇలా ఎ కార్యక్రమం చేసిన సామాజిక దూరం లేదు మాస్కులు లేవు శానిటైజర్ వాడటం లేదు ఈ లాంటి వారి పై అధికారులు వెంటనే స్పందించి తాగిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ మరియు జగన్నాధం, పెద్దరెడ్ల నానాజీ, కీర్తి, కోట కృష్ణ, మిశ్ర, రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments