భారత సముద్ర జలాల్లో విదేశీ నౌక
- VOICE OF HERALD

- Feb 15, 2022
- 1 min read
గుంటూరు, నిజాంపట్నం హార్బర్ కు సుమారు 4 కిలోమీటర్లు సముద్రంలో ఇరుక్కుపోయిన శ్రీలంక బోటు, శ్రీలంకకు చెందిన బోటును ఒడ్డుకు తెచ్చేందుకు యత్నిస్తున్న మెరైన్ పోలీసులు. బోటులో చేపల వేటకు ఉపయోగించే వలలు లభ్యం. నిన్న చేసిన ప్రయత్నాలు ఫలించక పోవటంతో పెద్ద బోట్లతో సముద్రంలోకి వెళ్ళిన మెరైన్, కోస్ట్ గార్డ్ పోలీసులు.



Comments