top of page

మంత్రాలయంలో పోట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 16, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, మంత్రాలయం ఆర్యవైశ్య సంఘం హక్కుల సాధన సమితి మండలాధ్యక్షులు వెంకటేష్ శెట్టి, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ నరణాయన శెట్టి ఆధ్వర్యంలో అమరజీవి పోట్టిశ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుంచి శ్రీ మఠం, రాఘవేంద్ర సర్కిల్ మీదుగా పోట్టి శ్రీ రాములు చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page