top of page

ఎన్.హెచ్.ఆర్.పి పోరం కార్మిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 11, 2022
  • 1 min read

ఈరోజు అనంతపురం నందు ఎన్.జి హోమ్, టవర్ క్లాక్ దగ్గర మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ రకాల కార్మిక వర్గాలతో చర్చించడం జరిగింది. ఎన్ హెచ్ ఆర్ పి పోరం కార్మిక ఐక్యవేదిక లోకి ఆహ్వానించడం జరిగింది. ఏ విధంగా సపోర్ట్ గా ఉంటుందో వారికి తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి. ఎస్. కృష్ణారెడ్డి, నేషనల్ అధికార ప్రతినిధి జాన్ వెస్లీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ భరత్, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి డ్యాని యల్, నగర అధ్యక్షులు దేవదానం, జిల్లా అడిషనల్ సెక్రటరీ మురళి, కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page