కాణిపాకంలో రధం చక్రాలు తగులబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
- VOICE OF HERALD

- Jan 27, 2022
- 1 min read
చిత్తూరు జిల్లా, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ సమీపంలోని గోడౌన్ ప్రక్కన స్వామి వారి పాత (స్క్రాప్ ) అయినా రథం యొక్క చక్రాలను తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు, ఆలయ అధికారులను అడుగగా గత కొన్ని సంవత్సరాల క్రితమే తుప్పుపట్టిన రథం యొక్క భాగమైన చక్రాలను గుర్తు తెలియని వ్యక్తులు తగల పెట్టడం జరిగినది అని తెలిపారు.




Comments