గోదావరిలో పడవ ఆగిపోయి కొట్టుకుపోయిన 15 మంది పాడి రైతులు
- VOICE OF HERALD

- Jul 12, 2022
- 1 min read
గోదావరిలో పడవ ఆగిపోయి కొట్టుకుపోయిన 15 మంది పాడి రైతులు
డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్ల 7 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయిన 15 మంది రైతులు, ఇంజిన్ బోట్ల సాయంతో సురక్షితంగా రక్షించినఅ ధికారులు.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంక కు చెందిన పాడి రైతులు లంకలో ఉండే పశువులను వడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజెక్షన్ పడవపై వెళ్ళిన 15 మంది రైతులు.. లంకలలో ఉన్న పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన 15 మంది రైతులు పశువులు తీసుకువస్తుండగా గోదావరి మధ్యలో ఆగిపోయిన పడవ.. నిన్న సాయంత్రం పడవపై లంకలోకి వెళ్లిన రైతులు..
గోదావరి ఉధృతికి సుమారు 7 కిలోమీటర్లు యానాం వద్ద మసకపల్లి వరకు కొట్టుకుపోయిన రైతులు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోటిపల్లి నుండి ఇంజన్ బోట్ల సాయంతో రైతులను కాపాడిన అధికారులు.. సురక్షితంగా బయట పడటంతో అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు..


Comments