top of page

ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 12, 2022
  • 1 min read

అన్నమయ్య జిల్లా, రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో B TECH - EEE చదువుతున్న మారంరెడ్డి చిన్న రెడ్డెయ్య రూములో ఉరివేసుకుని ఆత్మహత్య. ఘటనా స్థలంలోనే చనిపోయిన విద్యార్థి. మృతుడు పెనగళూరు మండలం పొందలూరు గ్రామ నివాసిగా గుర్తింపు. శవపరీక్ష నిమిత్తమై రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకున్న విద్యార్థులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page