top of page

జింక కలకలం...!

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 19, 2022
  • 1 min read

ప్రకాశం జిల్లా, టంగుటూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్దనున్న రైస్ గోదాముల వద్ద ఈ రోజు పొద్దున జింక కనిపించింది.

టంగుటూరు దక్షిణం వైపు ఉన్న అడవి పొదల నుంచి వచ్చిన జింక మనుషులను చూసి గోదాముల వైపు పరిగెత్తి గేటులో చిక్కుకు పోయింది.


జింక పడుతున్న అవస్థలు చూసిన పాదాచారులు దానిని రక్షించి , అటవీ అధికారులకు సమాచారం అందించారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page