కడప ప్రయాణికులకు ఆర్.టి.సి శుభవార్త
- VOICE OF HERALD

- Jan 28, 2022
- 1 min read
ఆర్టీసీ ఛార్జీల తగ్గింపు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు, జిల్లాలోని ఆర్టీసీ అధికారులు ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నారు. కడప నుంచి బెంగళూరు, విజయవాడ,హైదరాబాద్ నగరాలకు ఏసీ బస్సులు నడుస్తున్నాయి. అమరావతి, ఇంద్ర, గరుడ బస్సుల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆ నెలాఖరు వరకు ఛార్జీలు తగ్గించనున్నారు.ఎంత మేరకు తగ్గుతాయి అనే విషయం అధికారులు ఈరోజు వెల్లడిoచనున్నారు.



Comments