top of page

అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులు పెనుకొండ లో ప్రత్యక్షం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 31, 2022
  • 1 min read

అనంతపురం, నేడు అనంతపురం కె.ఎస్.ఆర్ కాలేజ్ నందు అదృశ్యమైన ముగ్గురు విద్యార్థినులు పెనుకొండ లో ప్రత్యక్షం అయ్యారు, బాబయ్య స్వామి దర్గా కు వచ్చిన విద్యార్థినిలు, తల్లిదండ్రులు తమపై అనుమానంతో వేధింపులకు పాల్పడుతున్నారన ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినా మని పోలీసులకు తెలిపిన విద్యార్థినిలు. కౌన్సిలింగ్ అనంతరం అనంతపూర్ డీఎస్పీ ఆఫీస్ కు విద్యార్థినులను తరలించిన పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page