top of page

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 29, 2022
  • 1 min read

ఈరోజు సాయంత్రం జడ్పీటీసీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చిట్వేలి మండల పరిధిలోని గాజుల వీధిలో వివాహం జరిగిన నూతన వధూవరులు నవిత రెడ్డి గుజరాత్ రెడ్డి లను ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని వైసిపి నాయకులు చౌడవరం ఉమా మహేశ్వర్ రెడ్డి వ్యవసాయ గార్డెన్ లో ఆకేపాటిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చౌడవరం భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి, హజరత్ రెడ్డి, శ్రీను, ప్రసాద్,శివారెడ్డి,నరసింహ మరియు పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page