top of page

2సం'' పాప సాంబార్ గిన్నెలో పడి మృత్యువాత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 14, 2022
  • 1 min read

కృష్ణాజిల్లా, విస్సన్నపేట కలగరలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం కారుమంచి శివ, బన్ను దంపతుల రెండు సంవత్సరాల తేజస్వినికి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండగా భోజనాలు జరిగే ప్రాంతంలో కుర్చీలో ఆడుకుంటూ తేజస్విని జారీ సాంబార్ గిన్నెలో పడిపోవడంతో కుటుంబ సభ్యులు తిరువూరు పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం చేయించి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ లోని వైద్యశాలకు తీసుకువెళ్లారు.


తెల్లవారుజామున విజయవాడ తీసుకెళ్లి వైద్య చేస్తుండగా సోమవారం ఉదయం తేజస్విని చనిపోవడం జరిగింది. పసిపాప మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page