top of page

కొత్తవలసలో ఉపాధ్యాయుడు సహా 19మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 5, 2022
  • 1 min read

విజయనగరం జిల్లా


కొత్తవలసలో ఉపాధ్యాయుడు సహా 19మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్


కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికి పరీక్షలు చేయగా, ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page