top of page

రెండు బస్సులు ఢీ - పలువురికి స్వల్ప గాయాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 31, 2022
  • 1 min read

రెండు బస్సులు ఢీ - పలువురికి స్వల్ప గాయాలు

వేముల మండలంలోని అమ్మయ్యగారి పల్లి గ్రామం వద్ద రోడ్డుపైకి గొర్రె పిల్లలు అకస్మాత్తుగా రావడంతో సడన్ బ్రేక్ వేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్. వెనుకనే వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బస్సులోని పలువురికి స్వల్పగాయాలయ్యాయి. గాయాలు అయిన వారిని ఆసుపత్రికి తరలింపు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page