top of page

ప్రొద్దుటూరు టీడీపీలో మారుతున్న సమీకరణలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 4, 2023
  • 1 min read

ప్రొద్దుటూరు టీడీపీలో మారుతున్న సమీకరణలు

కడప జిల్లా, పొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపిలో మారుతున్న సమీకరణలు, ఆదివారం ఉదయం పట్టణ ప్రముఖ ముస్లిం మైనారిటీ నాయకుడు, మాజి మునిసిపల్ వైస్ ఛైర్మెన్ జబిఉల్లా, కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, పలువురు మైనారిటీ సోదరులను టిడిపి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి. జబీవుల్ల తన వర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించి, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. జాబీవుల్ల ఆయన వర్గ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరటం వలన పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page