top of page

టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కు రెండవసారి కరోనా పాజిటివ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 19, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు, ఆరోగ్య రిత్యా తను బాగానే ఉన్నాడని టీడీపీ కార్యకర్తలు శ్రేణులు ఎటువంటి ఆందోళన పడనక్కరక అవసరం లేదని ఆయన తెలిపారు, తనని ఇటీవల కలిసిన వారందరు తప్పక కోవిడ్ పరీక్షలు చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆయన కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page