top of page

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్చల్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 14, 2022
  • 1 min read

కడప జిల్లా, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అకాడమిక్ బిల్డింగ్ టూ సమీపంలోని, బాయ్స్ హాస్టల్ 2 వద్ద విద్యార్థులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని శేషాచలం కొండల నుంచి క్యాంపస్ లోకి ఎలుగుబంటి వచ్చింది, క్యాంపస్‌లో దాదాపు 5000 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు సంబంధించిన రక్షణ గోడ కొన్నిచోట్ల దెబ్బతినడంతో అందులోంచి ఎలుగుబంటి క్యాంపస్ లోకి వచ్చింది. దీంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ట్రిపుల్ ఐటీ లోకి ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం తమకు తెలియదని తెలిపిన అటవీశాఖ అధికారులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page