తడి చెత్త పొడి చెత్త సేకరణ వాహనాలు ప్రారంభం
- VOICE OF HERALD

- Jan 31, 2022
- 1 min read
వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో గల 45 సచివాలయాలకు ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క తడి చెత్త పొడి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.



Comments