top of page

భీమ్లా నాయక్ 5వ ఆట అడ్డుకున్న ఆర్డీఓ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 26, 2022
  • 1 min read

మచిలీపట్నం జీ3 థియేటర్స్ లో 5వ షో ప్రయత్నాలను అడ్డుకున్న ఆర్డీఓ ఖాజావలీ, నిబంధనలకు విరుద్ధంగా 5వ షోకి టికెట్లు అమ్మిన యాజమాన్యం. విషయం తెలుసుకుని థియేటర్ కి వెళ్లిన ఆర్డీఓ, అప్పటికే టికెట్లు అమ్మిన వారందరికీ డబ్బులు తిరిగి ఇప్పించిన ఆర్డీఓ. మరోసారి ఈ విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్డీఓ.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page