ఏపీ నుండి తెలంగాణాకు ధాన్యం లారీలు నో ఎంట్రీ
- VOICE OF HERALD

- Apr 15, 2022
- 1 min read
ఏపీ నుండి తెలంగాణాకు ధాన్యం లారీలు నో ఎంట్రీ
నేటి నుండి తెలంగాణ లో ధాన్యం కొనుగోలు, వాడపల్లి లో రెవిన్యూ,పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు. ఏపి నుండి తెలంగాణ కు వెళ్తున్న ధాన్యం లారీలను,ట్రాక్టర్లను వెనక్కు తిరిగి పంపుతున్న అధికారులు, ఏపి లో తక్కువ ధరకు కొని తెలంగాణ తరలింపు అని అధికారులు వెల్లడి. మట్టపల్లి,వాడపల్లి ,లో చెక్పొస్ట్ లు ఏర్పాటు, ముందు చూపుతోనే చేకోస్ట్ లు ఏర్పాటు.



Comments