ఏపీ'కి మరోమారు హైకోర్టులో చుక్కెదురు
- EDITOR

- Mar 16, 2022
- 1 min read
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో విద్యుత్ బిల్లుల పెండింగ్ రూపంలో చుక్కెదురైంది! గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం 6 వారాల్లో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లుల బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే, పీపీఎలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ మీద జరిగిన విచారణ లో పీపీఎలను సమీక్షించే అధికారం ఏపీఆర్సీ కీ లేదని స్పష్టం చేసింది.




Comments