top of page

సైకిల్ ని ఢీకొన్న లారీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 30, 2022
  • 1 min read

ప.గో. జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు ఇసుక ర్యాంపు సమీపంలో సైకిల్ ని ఢీకొన్న లారీ, చిడిపి గ్రామానికి చెందిన కొయ్య చింతా రాముడు(60) మృతి. అదుపు తప్పి బోల్తా పడిన లారీ.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page