top of page

వైసీపీ యువ నాయకుడికి మాతృ వియోగం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 29, 2022
  • 1 min read

Updated: Jul 29, 2022


వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు వైసీపీ యువ నాయకుడు, మునిసిపల్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ మొడెం సందీప్ కి మాతృ వియోగం. నిన్న అనగా గురువారం అర్ధరాత్రి 11:50 నిమిషాలకు హఠాత్ మరణం చెందారు. కాగా నేడు అనగా శుక్రవారం 29.07.2022 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


Recent Posts

See All
పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్ ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చ

 
 
 

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Sushanth Bunny
Sushanth Bunny
Jul 29, 2022

Miss u nanamma


Like

Sushanth Bunny
Sushanth Bunny
Jul 29, 2022

RIP

Like

Sushanth Bunny
Sushanth Bunny
Jul 29, 2022

Rip

Like
bottom of page